కిరణ్ పొడిశెట్టి వందేభారత్ లో కొన్నేళ్లుగా న్యూస్ కంటెంట్ ప్రొవైడ్ గా ఎడిటర్గా పని చేస్తున్నారు. ముఖ్యంగా జాతీయం, అంతర్జాతీయ అంశాలతోపాటు టెక్నాలజీ, లైఫ్స్టైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంటారు. జర్నలిజంలో ఆయనకు 17 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి సహా వివిధ ప్రముఖ పత్రికల్లో సీనియర్ సబ్ఎడిటర్గా పనిచేశారు.
వాషింగ్టన్ : అమెరికా 47వ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump )వచ్చీ రాగానే తన మార్క్ పాలనను ప్రారంభించారు. బిడెన్ కాలం నాటి 78 విధానాలను రద్దు చేస్తూ ట్రంప్...
Republic Day 2025 : భారతదేశం 76వ గణతంత్ర దినోత్సవాన్ని జనవరి 26న జరుపుకోనుండగా, న్యూఢిల్లీలో ని కర్తవ్య మార్గ్ లోజరిగే గణతంత్ర దినోత్సవ పరేడ్కు అంతా సిద్ధమైంది. ఈ వేడుకల్లో దేశీయంగా...
TRAI rules : భారతదేశంలోని చాలా మంది వినియోగదారులు తమ స్మార్ట్ఫోన్లలో రెండు సిమ్ కార్డ్లను ఉంచుకుంటారు. సాధారణంగా, ఒక SIM సాధారణ కాలింగ్, డేటా కోసం ఉపయోగిస్తారు. మరొకటి అత్యవసర పరిస్థితుల్లో...
Prayagraj Fire Accident : మహా కుంభమేళా ప్రాంతంలో ఆదివారం సిలిండర్ పేలుడు కారణంగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అయితే అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.“మహా కుంభమేళా సెక్టార్ 19లో రెండు సిలిండర్లు...
Mann Ki Baat : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళా విశిష్టతను ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister of India Narendra Modi) కొనియాడారు. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక ఈ...
Bengaluru Metro Fare Hike : బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (BMRCL) బోర్డు ఛార్జీల పెంపు సిఫారసును ఆమోదించింది. దీంతో బెంగళూరులో మెట్రో ప్రయాణం మరింత ఖరీదైనవిగా మారనున్నాయి. పెంచిన...
Saif Ali Khan Stabbing Case : బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ను కత్తితో పొడిచిన 30 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసినట్లు ముంబై పోలీసులు (Mumbai Police) ఆదివారం తెలిపారు....